మనిషి జీవితం పూర్తిగా కృత్రిమం అవుతున్న ప్రస్తుత సమాజంలో గుజరాత్ కి చెందినా మన్సుఖ్ భాయి అనే మట్టి కుండలు తయారు చేసే వ్యక్తి అధ్బుతాలు సృష్టిస్తున్నాడు. మట్టితో రేఫ్రిజ్ రేటర్, కుక్కర్, నాన్ స్టిక్ పాన్ మరియు నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ లాంటివి తయారు చేసి మన దేశ రాష్ట్రపతి చేత అవార్డు మరియు ప్రశంసలందుకోవటం తోపాటు మరెన్నో అవార్డులను గెలుచుకున్నాడు. 'మట్టికూల్' అనే పేరుతో రకరకాల మట్టి ఉత్పత్తులను మన దేశంలో ఉన్న వివిధ నగరాలతో పాటు వివిధ దేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాడు. ఒక్కసారి అయన ఉత్పత్తులను ఈ క్రింది వీడియోలో చూడండి.